2021లో ఏపీలో కొత్త జిల్లాలుగా మరబోతున్న ప్రాంతాలు ఇవే?

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి వాటితో కలిపి 2021లో మొత్తం 25 జిల్లాలుగా రాష్ట్రం ఏర్పడనుందని తెలుస్తోంది…


అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కాకినాడ రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నరసరావు పేట, ఒంగోలు, నంద్యాల, కర్నూల్, అనంతపురం హిందూపురం కడప నెల్లూరు తిరుపతి రాజంపేట, చిత్తూరు జిల్లాతో కలిపి మొత్తం 25 జిల్లాలుగా ఏర్పడనుందని తెలుస్తోంది.

Related Posts

0 comments:

Post a Comment

Top